ముఖ్య వార్తలు
భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంతో తెలుసా? వింటే షాక్ అవుతారు!

ప్రస్తుతం దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోవడంతో సామాన్యుడికి వాహనం బయటకు తీయాలన్నా భారంగా మారింది. అయితే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసుకుంటే నిజంగానే ముక్కున వేలేసుకుంటారు. అప్పట్లో లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. అంటే నేటి ఒక రూపాయితో అప్పట్లో దాదాపు 3 నుంచి 4 లీటర్ల వరకు పెట్రోల్ కొనుగోలు చేయగలిగేవారు.

Read More భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంతో తెలుసా? వింటే షాక్ అవుతారు!