రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న Tim David మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా Delhi Capitals తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతడు, తన ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Read More రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు
హార్ముజ్ జలసంధి తిరిగి ప్రారంభం – క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిను ఇరాన్ పూర్తిగా తిరిగి తెరిచినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపింది.

Read More హార్ముజ్ జలసంధి తిరిగి ప్రారంభం – క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: డీఏ 60%కి పెంపు, జనవరి నుంచే అమలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది Government of India. డియర్‌నెస్ అలవెన్స్ (DA) ను 2 శాతం పెంచుతూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 58 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 60 శాతానికి చేరింది.

Read More కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: డీఏ 60%కి పెంపు, జనవరి నుంచే అమలు
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలిక సడలింపు పొడిగింపు

ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన ఆంక్షల సడలింపును అమెరికా మరోసారి పొడిగించింది. ఈ నిర్ణయంతో, ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన రష్యా చమురును అన్ని దేశాలు కొనుగోలు చేసేందుకు తాత్కాలిక అనుమతి కల్పించబడింది.

అమెరికా ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నెల 17 తేదీ లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడ్ చేసిన చమురును మాత్రమే కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ సడలింపు వచ్చే నెల 16 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

Read More రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలిక సడలింపు పొడిగింపు
సెన్సెక్స్‌ 500 పాయింట్లు పైకి.

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు త్వరలో ఓ కొలిక్కి రావొచ్చన్న అంచనాలతో 504.86 సెన్సెక్స్, 156.80 నిఫ్టీ పాయింట్లు లాభంతో ముగిసాయి, డాలర్ తో రూపాయి మారకం 92.93 గా ఉంది

 యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. చదువురాని వారి దగ్గరినుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సైబర్ నేరాల బారినపడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు పంపినపుడు క్షణాల్లో అవతలి వ్యక్తి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి.

Read More  యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్