కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: డీఏ 60%కి పెంపు, జనవరి నుంచే అమలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది Government of India. డియర్నెస్ అలవెన్స్ (DA) ను 2 శాతం పెంచుతూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 58 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 60 శాతానికి చేరింది.
Read More కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: డీఏ 60%కి పెంపు, జనవరి నుంచే అమలు
